పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు బేస్తవారిపేట ఐసీడీ ఎస్ సీడీపీవో ధనలక్ష్మికి తెలపగా బిడ్డను ఒంగోలు బాలసదన్కు తీసుకువెళ్ళారు. యువతి పెళ్లి కాకుండా తల్లి అయ్యి వైద్యశాలలో ప్రసవించి వెళ్లిపోయిందా లేక అమ్మాయి పుట్టిందని వదిలి వెళ్ళిపోయిందా అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.