కుటుంబ కలహాలతో చిత్తూరుజిల్లాలో ఒక మహిళ అరణియార్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పిచ్చాటూరులోని టీచర్స్ కాలనీకి చెందిన సురేష్ భార్య మోహనమ్మ(40) కుటుంబ సమస్యలతో గత మూడురోజులకు ముందు ఇంటి నుంచి వెళ్ళిపోయింది. మూడురోజులు కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలిస్తూనే ఉన్నాయి.