CSK మ్యాచ్ కోసం టికెట్ బుకింగ్, స్టేడియం కెపాసిటి 35 వేలు, ఎదురుచూస్తున్నవారు 3,00,000

ఐవీఆర్

సోమవారం, 18 మార్చి 2024 (18:43 IST)
కర్టెసి-ట్విట్టర్
ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. చెన్నైలో CSKvsRCB తొలి మ్యాచ్ మార్చి 22న జరుగనుంది. ఈ మ్యాచ్ వీక్షించేందుకు CSKtickets కోసం అభిమానులు ఎగబడుతున్నారు. టిక్కెట్ కోసం ఆన్ లైన్ బుకింక్ ఓపెన్ చేసి చూస్తే కళ్లి బైర్లు కమ్ముతున్నాయి.

స్టేడియం కెపాసిటీ సుమారు 35 వేలు, పబ్లిక్ టిక్కెట్లు 20 వేల లోపే అందుబాటులో ఉన్నాయి. దాదాపు అన్నీ అమ్ముడుపోయిన తర్వాత, కనీసం ఒక్క టిక్కెట్టు తీసుకోవడానికి 3 లక్షల మంది క్యూలో ఉన్నారంటే పరిస్థితి ఎంత క్రేజీగా వున్నదో అర్థం చేసుకోవచ్చు.
 
మొత్తమ్మీద ఈసారి అన్ని ఐపీఎల్ మ్యాచులకు కాసుల వర్షం కురుస్తాయని ఈ పరిస్థితి చెప్పకనే చెబుతోంది. మీరు ఓసారి చూడండి ఈ పరిస్థితి ఏమిటో...

It's SOLD OUT @ChennaiIPL #CSKvsRCB pic.twitter.com/gy8HDlqQmO

— apathetic man (@apathetic_man7) March 18, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు