నీరు సరిపడా త్రాగడం లేదనడానికి గుర్తులివే

సోమవారం, 4 సెప్టెంబరు 2023 (23:35 IST)
మంచినీరు రోజుకి కనీసం 3 లీటర్లు తాగితే దాదాపు అనారోగ్యాలు దరిచేరవంటారు. ఐతే కొంతమంది శరీరానికి అవసరమైన మంచినీళ్లు తాగరు. దానితో దేహంలో కొన్ని మార్పులు కనబడుతాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
మంచినీరు తాగకపోతే చర్మం సాగినట్లు పొడిపొడిగా వుండటం.
నీరు తాగని వారి పెదవులు ఎండిపోయినట్లు కనబడుతాయి.
మూత్రం రంగులో తేడాలు రావడం కనబడుతుంది.
తలనొప్పి తరచుగా వస్తుండటం జరుగుతుంటుంది.
 
కొంతమందిలో కాళ్లు-చేతులు, శరీరం తిమ్మిర్లు వచ్చినట్లుంది.
గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు కనబడతాయి.
మలబద్ధకం సమస్యతో బాధ పడటం కనబడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు