బాటిల్‌లో పెట్రోల్ నింపేది లేదన్న పాపానికి నాగుపామును..?

మంగళవారం, 14 జులై 2020 (16:09 IST)
పెట్రోల్‌ బంక్‌లో ఓ వ్యక్తి బాటిల్‌లో పెట్రోల్ పోయలేదని ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. పెట్రోల్ పోయలేదన్న కోపంతో బంక్ ఓనర్ రూంలో ఓ పామును వదిలిపెట్టాడు. దీంతో ఆ మహిళ ఒక్కసారిగా కంగారుపడి పరుగులు తీసింది. 
 
ఈ ఘటన మంబై నగరానికి సమీపంలోని మల్కాపూర్ రోడ్ చౌదరీ పెట్రల్ బంక్‌లో చోటుచేసుకుంది. ఈ విషయం కాస్త పోలీసుల దృష్టికి చేరడంతో అతడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు