హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్ (హెచ్ఎంఐఎఫ్) భారతదేశం యొక్క గొప్ప సాంప్రదాయ వారసత్వాన్ని ఉద్ధరించే, సంరక్షించే మరియు ప్రచారం చేసే కార్యక్రమాల ద్వారా భారతదేశం,...
గుచ్చితిను, రసంపీల్చు పురుగులు భారతదేశంలోని వ్యవసాయ పంటలకు గణనీయంగా ముప్పు కలిగిస్తున్నాయి. పంట ఉత్పాదకతకు- దిగుబడికి ఇవి కలిగించే నష్టం35 నుంచి 40% ఉంటోంది....
ఎసిడిటీ. చాలామంది తిన్న ఆహారం జీర్ణంకాక ఇబ్బంది పడుతుంటారు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన తదితర లక్షణాలు...
2019 ఎన్నికల్లో అప్పటి అధికార టీడీపీ ఓటమిని ఎవరూ ఊహించి ఉండరు. వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించి టీడీపీని కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలకు పరిమితం చేసింది....
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌తో హార్దిక్ పాండ్యా ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాకు...
తూర్పు, ఉత్తరం, ఈశాన్య దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. వారికి అదృష్టం కలిసివస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఉత్తరం, ఈశాన్యం, తూర్పు దిశల్లో బల్లి...
తెలంగాణలోని ఏడు జిల్లాల్లో బుధవారం 46 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీచాయి. నల్గొండ జిల్లాలోని గూడాపూర్‌లో...
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ముమ్మాయిపల్లి గ్రామంలో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మమ్మాయిపల్లి గ్రామానికి చెందిన నక్క నాగయ్య (48), అతని...
వెల్లుల్లి అనగానే ఇష్టపడేవాళ్లు కొందరుంటే, దాని వాసన కూడా నచ్చని వాళ్లు మరికొందరుంటారు. కానీ మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని లాంటిది. వెల్లుల్లి తినడం...
భారతదేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థల నుండి 60 మంది తెలివైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించడానికి మైక్రాన్ ఫౌండేషన్ ఇప్పుడు యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాదుతో...
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు మే 13న ఒకే విడదలో జరగబోతున్నాయి. దీంతో... ఎన్నికల్లో తమ విలువైన...
శ్రీ క్రోధినామ సం|| చైత్ర బ॥ చతుర్ధశి ఉ.10.59 అశ్వని ప.3.15 ఉ.వ.11.29 ల 12.59 రా.వ.12.22 ల 1.53, ఉ.దు.8.07ల 8.58రా.దు. 10. 48 ల 11.33. మేషం :- చేపట్టిన...
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోటో వున్న పాసు పుస్తకం కాపీని చించి తగులబెట్టారు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు. రకరకాల చట్టాలతో ప్రజల భూములను కాజేసేందుకు వైసిపి...
ఢిల్లీలో రోటీలు విక్రయిస్తున్న కుర్రాడి వీడియోను దేశ పారిశ్రామికదిగ్గజం ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఆ వీడియోలోని కుర్రాడి కాంటాక్ట్ నంబర్ కావాలంటూ ట్వీట్...
FLiRT అనే పేరుతో కొత్త కోవిడ్-19 వేరియంట్‌లు తాజాగా ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఈ వేరియంట్‌తో భయాందోళనలు లేదా అదనపు జాగ్రత్తలు అవసరం లేదని ఆరోగ్య నిపుణులు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రాజమండ్రి, అనకాపల్లి సభల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వైసిపి ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఆయన మాట్లాడుతూ... ''మూడు రాజధానులు...
రామ్ చరణ్ ప్రతిష్టాత్మక శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ క్లయిమాక్స్ లో వుంది. ఇప్పటికే రకరకాలుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రస్తుతతం...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని కాపు నేత ముద్రగడ పద్మనాభం మరోమారు మాటల దాడి చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సీటుకే దిక్కులేదు.....
శివమ్ మీడియా నిర్మాణ సంస్థ నుండి తొలి సినిమా సత్య ట్రెయిలర్ ఈరోజు 8 మంది దర్శకుల చేతుల మీదగా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ కు...
ప్రైవేట్ స్కూల్ హాస్టల్‌లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ విషయంపై సిట్‌ దర్యాప్తునకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ కార్యాలయం ఓ ప్రకటన...