ఈ కార్యక్రమంలో కేసీఆర్తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. ప్రదీప్ చంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇకపోతే.. ఇప్పటి వరకు టెన్నిస్ క్రీడాకారిణిగా, మోడల్ కనిపించిన సానియా మీర్జా కొత్త పాత్రను పోషించనుంది. రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా సానియా మీర్జాను తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది.ప్రయోజనాలను ప్రమోట్ చేయనుంది.