వీరితో గాయపడ్డ యింటూరి పోలయ్య, ఠానేలంక శ్రీనివాస్లను రాజమండ్రి లోని ప్రైవేటు ఆస్పత్రికి, గుత్తుల సూర్యనారాయణ, నడిపల్లి సత్యనారాయణ, బాలలైన అంగర మణికంఠస్వామి, కడియాల సాల్మన్రాజు, రాపాక వంశీ, రాపాక రాములను మండపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అన్నదమ్ములైన వంశీ, రాము ఆడుకోవడానికి చెట్టు కిందకు వచ్చి గాయాల పాలయ్యారు.