మెదక్ జిల్లాలో జరిగిన ఘటనలో ఆర్టీఏ అధికారులు కళ్లు తెరిచారు. మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన ప్రమాద ఘటనతో ఆర్టీఏ అధికారులు నిబంధనలు పాటించని, ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేస్తున్నారు. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.