స్కూల్ ఫీజు చెల్లించలేదని ఓ టీచర్ విద్యార్థిని చితకబాదడంతో బాలుడు దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. పాఠశాల ఫీజు చెల్లించలేదని ఓ టీచర్ బాలుడ్ని చితకబాదడంతో అతడు మృతిచెందాడు. మంగళవారం జరిగిన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో గల ఓ పాఠశాలలో జరిగింది.