తూర్పుగోదావరి జిల్లా గొల్లపేటకు చెందిన తొమ్మిది మంది భక్తులు కాశీలో అదృశ్యమయ్యారు. వీరంతగా పది రోజుల క్రితం తీర్థయాత్రలకు వెళ్లినట్లు సమాచారం. అయితే, కాశీ నుంచి ఈ బృందంలో 9 మంది తప్పిపోయారని మిగతా యాత్రికులు పేర్కొంటున్నారు. దీనిపై ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరా తీశారు.