అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్మన్గా అనేక నేరారోపణ విమర్శలు ఎదుర్కొంటూ వచ్చిన తెలుగుదేశం పార్టీకి చెందిన దూదేకుల చమన్ ఎంపికయ్యారు. అలాగే, సీమాంధ్రలోని 13 జిల్లాల్లో 12 జిల్లాల్లో ఈ ఎన్నికలు పూర్తికాగా, 11 జిల్లాల్లో టీడీపీ, ఒక్క చోటా వైకాపా జడ్పీ స్థానాన్ని కైవసం చేసుకుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ ఎన్నికలు వాయిదాపడ్డాయి. జిల్లాల వారీగా జెడ్పీ ఛైర్మన్లు వీరే...
* కడప - గూడూరు రవి (వైకాపా)
* చిత్తూరు - ఎస్. గీర్వాణి (టీడీపీ)
* నెల్లూరు - ప్రతిష్ఠంభన నెలకొంది