ఆమె మత విశ్వాసాలను కించపరిచారంటూ పంజాబ్కు చెందిన సురేందర్ మిట్టల్ పోలీసులకు పిర్యాదు చేశారు. రాధేమా డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారని, ఇవ్వనందుకు బెదిరించారని ఆ పిర్యాదులో పేర్కొన్నారు. రాధేమాతో కలిసి ఆశ్లీల వీడియోలు చేసేదాన్నని టీవీ నటి డోలీ బింద్రా చెప్పారు.