ప్రతిపక్ష పార్టీ వైకాపా మాత్రం నవంబర్ ఒకటో తేదినే రాష్ట్ర అవతరన దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. శనివారం ఇక్కడ లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేస్తారు.