ఈ నోటిఫికేషన్ ప్రకారం... బూర్గంపాడు, వేలేరుపాడు, కుక్కునూరు మండల్లోని గ్రామాలు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్లోకి వెళతాయి. అలాగే కూనవరం, చింతూరు, వీఆర్ పురం మండలాలు, భద్రాచలం పట్టణం మినహా మిగిలిన భద్రాచలం మండలం మొత్తం తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం రెవిన్యూ డివిజన్ పరిధిలోకి వెళతాయి.