వివరాల్లోకి వెళితే... రిపబ్లిడ్ డే సందర్భంగా రాష్ట్రపతి విందు ఇచ్చారు. ఈ విందుకు అరవింద్ కేజ్రీవాల్ శాండల్ చెప్పులు ధరించి వెళ్లారు. ఇలా ఢిల్లీ ముఖ్యమంత్రి చెప్పులతో వెళ్లడం దేశాన్ని చిన్నబుచ్చడమేనని సుమిత్ అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఒక జత బూట్లు కూడా కొనుక్కోలేని దుస్థితిలో ఉన్నారా అంటూ ప్రశ్నించిన సుమిత్ మరో విషయాన్ని కూడా రాశారు.