తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి మాణిక్యాల రావు తెలిపారు. రాజీనామా చేయాలని బహిరంగంగా కోరినా ఆయనలో స్పందన లేవట్లేదన్నారు. త్వరలోనే ఆన్లైన్లలో టీటీడీ రూ.300 దర్శనం టికెట్లకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.