తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తమ అధినేత జగన్ నేతృత్వంలో హత్యా రాజకీయాలను ఎదిరిస్తామని... వైకాపా నేతలు, కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పారు.