ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత ఉండవల్లి అరుణ్ కుమార్కి లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు శుక్రవారం మండిపడ్డారు. గతంలో రాజమండ్రి ఎంపీగా ఉన్న ఉండవల్లి లోక్సభలో ఏపీ గురించి కనీసం 5 నిమిషాలు కూడా ప్రసంగించలేదన్నారు.