ఇందులోభాగంగా ఆంధ్రప్రదేశ్లో 26 పట్టణాలకు అమృత్ పథకం కింద పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా కోసం కేంద్రం నిధులు ఇవ్వనుంది. కేంద్రం వాటాలో భాగంగా రూ.331.43 కోట్లు విడుదల చేసింది. అమృత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని 26 పట్టణాలకు మొదటి విడతగా రూ.66.29 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.