ఇకపోతే.. పగో జిల్లాలో తీరప్రాంతం తక్కువగా ఉందన్నారు. అటవీభూములకు క్లియరెన్స్ అడిగామని.... అది వచ్చాక పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గోదావరి కాలువలకు మరమ్మతులు చేసి చివరి భూములకు నీరు అందేలా చూస్తామన్నారు. మెట్ట ప్రాంతాలకు లిఫ్ట్లతో సాగునీరందించనున్నట్లు చెప్పారు.