నిధుల బదలాయింపుకు కారణమైన అధికారులపై చట్టపరమైన చర్యలను తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ భవన సంక్షేమ కార్మికుల బోర్డు నుండి 610 కోట్ల రూపాయల నిధులు విజయవాడ బ్యాంకులకు బదలాయింపు, దీనిపై తెలంగాణ ప్రభుత్వం పోలీసు కేసులు నమోదు చేయడంపై శుక్రవారం పెద్ద దుమారం చెలరేగింది.