సినిమా రంగంలో దర్శకరత్నగా పేరుతెచ్చుకున్న దాసరి నారాయణరావు. రాజకీయాల్లో.. బొగ్గు మచ్చ ఏర్పడింది. అయితే దాని గురించి వార్తల్లో రకరకాలుగా వస్తున్నాయి. దీనిపై ఆయన వివరణ ఇవ్వడానికి ఇష్టపడటంలేదు. కేసు నడుస్తున్నందున దానిగురించి అడగొద్దుని అన్నారు. సోమవారంనాడు అత్యవసరంగా ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.