గతేడాది కుమార్తెను కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో చదివించేందుకు తీసుకువచ్చిన ఆ మహిళ, తను వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న కానిస్టేబుల్ ను కన్న కుమార్తెపై ఉసిగొల్పింది. దీంతో రెండు రోజుల క్రితం బాలికను చెరబట్టాడు హెడ్ కానిస్టేబుల్ హరి. అత్యాచారానికి గురైన బాలిక ఛైల్డ్ లైన్ ను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.