ఈ మహా యజ్ఞానికి పూనుకున్న రామోజీ రావు.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆదివారం కలిశారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు కిరణ్, కోడళ్లు శైలజ, విజయలు కూడా రాష్ట్రపతిని కలిశారు.
ఈ సందర్భంగా, ప్రణబ్కు 'ఓం స్పిరిచ్యువల్ సిటీ'కి సంబంధించిన పుస్తకాన్ని రామోజీ బహూకరించారు. అంతేకాకుండా, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను రాష్ట్రపతికి వివరించారు.