తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సద్బుద్ధిని ప్రసాదించాలని తాను సమ్మక్క సారలమ్మలను మొక్కుకున్నానని ఎర్రబెల్లి తెలిపారు. కేసీఆర్ అవాస్తవాలు మాట్లాడుకుండా చూడాలని ... ఆయనకు కోపం, గర్వం కూడా తగ్గించాలని తాను వనదేవతలను వేడుకున్నానని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి తెలిపారు. కేసీఆర్ తన వందరోజుల పాలనలో వెయ్యి అబద్ధాలు ఆడారని ఆయన విమర్శించారు.