చిత్తూరు జిల్లాలో ఏనుగులు రెచ్చిపోతున్నాయి. పొలాలపై పడి పంటలను నాశనం చేస్తున్నాయి. గ్రామాల సమీపంలో సంచరిస్తూ హడలెత్తిస్తున్నాయి. గురువారం ఫారెస్టు వాచర్ ను చంపేసిన ఏనుగులు శుక్రవారం మరో రైతుపై దాడి చేసి తొక్కి చంపేశాయి. కుప్పం ప్రాంతంలో జరుగుతున్న ఈ ఏనుగుల దాడితో జనం బెంబేలెత్తిపోతున్నారు. వివరాలిలా ఉన్నాయి.