ప్రముఖ పారిశ్రామికవేత్త, గనుల కుంభకోణంలో ముద్దాయి అయిన గాలి జనార్దన్రెడ్డి శుక్రవారం రాత్రి కాలినడకన తిరుమలకు వచ్చారు. బెయిల్పై ఇటీవల విడుదలైన జనార్థన రెడ్డికి చివరి కేసులో విముక్తి లభించిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన శ్రీవారి దర్శనార్థం కుటుంబంతో కలసి వచ్చారు. కుటుంబ సభ్యులు నేరుగా తిరుమలకు చేరకున్నారు.