టీ ఆలస్యంగా ఇచ్చిన పాపానికి కత్తితో భార్యను హత్యచేశాడో దుర్మార్గుడు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. ధెంకనల్ జిల్లా గుహాలివల్ గ్రామంలో మహాలియా నాయక్ అనే 56 ఏళ్ల వ్యక్తి ఉన్నాయుడు. అతను తన భార్య ఝానాను టీ తీసుకురమ్మని అడిగాడు. అయితే, టీ ఆలస్యంగా తెచ్చినందుకు ఆమె పైన కేకలు వేశాడు.