రాయలసీమ తీవ్ర నీటి ఎద్దడిలో ఉందని... కనీసం తాగునీరు కూడా దొరకని పరిస్థితిలో ఉందని ప్రధానికి జగన్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజా సమస్యలు పట్టడం లేదని... రియల్ఎస్టేట్ వ్యాపారం, సొంత ప్రయోజనాలు తప్ప... ప్రజల గురించి ఆలోచించడం లేదని లేఖలో ఆరోపించారు.