అందుకే తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ చివరకు తానే సీఎం పీఠాన్ని అధిష్టించారని జూపూడి దుయ్యబట్టారు. డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను పదవి నుంచి తొలగించారని, ఇప్పుడు దళితుడైన సండ్రను అరెస్ట్ చేయించారని మండిపడ్డారు.