విశాఖ ఎస్.ఇ.జడ్.లో బ్రాండెక్స్ కార్మిక వివాదం చుట్టూ రాజకీయాలు ముసురుకున్నాయి. కార్మికుల సమ్మెపై స్పందించి, వారిని ఓదార్చేందుకు జగన్ విశాఖకు బయలుదేరారు. ఇంతలోనే ఆ సమస్యను తాము పరిష్కరించేశామని ఏపీ మంత్రి చెప్పేశారు. జగన్ మోహన్ రెడ్డికి ఓదార్చే అవకాశం ఇవ్వకూడదని, ఆగమేఘాలపై బ్రాండెక్స్ను ముసిరేశారు.