తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పుడు తన సనత్ నగర్ సీటును దొంగిలించారని తెలుగుదేశం పార్టీ నేత కూన వెంకటేష్ గౌడ్ ఆరోపించారు. అప్పట్లో తనకు దక్కాల్సిన సనత్ నగర్ ఎమ్మెల్యే సీటును టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కొట్టేశారని టీడీపీ నేత కూన వెంకటేశ్ గౌడ్ స్పష్టం చేశారు.