ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన లక్చరర్పై విద్యార్థిని యాసిడ్ చేసిన సంఘటన గుంటూరు జిల్లా నల్లపాడు పాలిటెక్నిక్ కళాశాలో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ లెక్చరర్ వెంకటరమణను ఆస్పత్రికి చికిత్స పొందుతున్నాడు.