తిరుమలలో శ్రీవారి భక్తుడు మృతి

మంగళవారం, 9 జులై 2019 (16:11 IST)
శ్రీవారి సేవ కోసం తెలంగాణ నుంచి వచ్చి, తిరుమలలో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడిన సుమ‌న్ క‌న్నుమూశాడు. భ‌వ‌నంపై నుంచి కింద ప‌డిన త‌ర్వాత అత‌డిని చికిత్స్ కోసం స్విమ్స్ ఆసుపత్రి కి త‌ర‌లించారు. 
 
చికిత్స పొందుతున్న సుమన్ మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సుమన్‍‌ను పరామర్శించారు టీటీడి ఛైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్.. మృత దేహ‌న్ని స్వ‌స్థ‌లానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు