మిస్డ్ కాల్ పరిచయం నిండు ప్రాణాలు తీసింది. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో మిస్డ్ కాల్ పరిచయం ఓ వ్యక్తిని బలిగొంది. వేమనపల్లి మండలం జక్కెనపల్లికి చెందిన అంబిలపు సనకస్ నందన్ (25) ఇంటి సమీపంలోని సమీప బంధువు లావణ్య సెల్కు మిస్డ్ కాల్ ఇచ్చాడు. మిస్డ్ కాల్ ఎవరిదంటూ ఆరాతీసేందుకు ఆమె ఫోన్ చేయడంతో అది పరిచయంగా మారింది.