ద్వారకాలో నేషనల్ ఇంటిలిజెన్సీ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక ఫంక్షన్కు ఆయన మెట్రోలో తరలి వెళ్లారు. మెట్రో రైలు ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేశానంటూ ఆయన ట్వీట్స్ చేశారు. ఎప్పుడూ సోషల్ నెట్ వర్కింట్ సైట్లలో కామెంట్లు, పోస్టులతో అభిమానులు, కార్యకర్తలతో టచ్లో ఉండే ప్రధాని స్వయంగా ఆయనే ఈ విషయాన్ని ట్టిట్టర్లో పోస్ట్ చేశారు.