మహారాష్ట్రలోని వరదబలాష వద్ద నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలులో సోమవారం తెల్లవారు జామున దొంగలు భారీగా నగదు, నగలు దోచుకున్నారు. ప్రయాణీకులంతా నిద్రలో ఉండగా తెల్లవారు జామున రెండున్నర గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. నవజీవన్ ఎక్స్ప్రెస్లో ఈ తెల్లవారుజామున దోపిడీ జరిగింది. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్లో ఆరో నంబర్ ప్లాట్ ఫాంపై ట్రైన్ ఆగి ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.