తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారు రెండేళ్లకు మించి కొనసాగదని పాల్వాయి జోస్యం చెప్పారు. కేసీఆర్పై మంత్రులు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కేడర్ అసంతృప్తితో ఉన్నారన్నారు.