ఈ గ్రామంలో వర్రె పర్వతాలు, లక్ష్మిలు దంపతులు ఉన్నారు. వీరికి ఒకే కుమార్తె ఉంది. అయితే, ఈ యువతి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసి, ఆ పెళ్లికి అంగీకరించలేదు.
కానీ, కుమార్తె మాత్రం ప్రేమించిన యువకుడినే పెళ్లి చేసుకుంది. దీంతో మనస్తాపం చెందిన తల్లిదండ్రులు పురుగు మందుతాగి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతిదేహాలను స్వాధీనం చేసుకున్నారు.