రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై స్పందిస్తానని పదే పదే చెప్పిన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ చివరకు విభజన సందర్భంగా అన్యాయం జరిగిందని చెప్పారు. దీనికి ఆయన చెప్పినవన్నీ నిజాలేనని, అందులో ఎటువంటి అనుమానం లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు సన్నాయి నొక్కులు నొక్కారు.