అయితే పవన్ ప్రచారంలో పాల్గొనట్లేదని తెలిసింది. తాజాగా బీజేపీ పార్టీ నాయకులు మెదక్ ఉపఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొనడం లేదని ప్రకటించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వెన్ను నొప్పి కారణంగా బెంగళూరులో చికిత్స తీసుకుంటున్నట్లు బీజేపీ నాయకుల ద్వారా తెలుస్తోంది.