తిరుమల వెంకన్న ప్రసాదం ఎప్పుడూ ప్రసాదం మాత్రమేనని, అది ఎప్పటికీ పాచిపోదని, అలాంటి ప్యాకేజీని ప్రధాని ఏపీకి ఇచ్చారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత వైకాపాకు లేదన్నారాయన. ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చినన్ని నిధులు ఏ రాష్ట్రానికి ఇప్పటివరకు ఎవరూ ఇవ్వలేదన్నారాయన.