పీఆర్సీ, ఐప్ సంగతేంటో తేల్చండి: టీఎస్‌పీఈ జేఏసీ

శుక్రవారం, 21 నవంబరు 2014 (14:36 IST)
తెలంగాణ రాష్ట్ర విద్యూత్ ఉద్యోగులకు పీఆర్సీ, కాంట్రాక్టు కార్మికులకు మధ్యంతర భృతి (ఐఆర్) అంశాలపై ప్రభుత్వం వెంటనే నిర్ణయిం చేసుకోవాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ (టీఎస్‌పీఈ) జేఏసీ డిమాండ్‌చేసింది. 
 
ప్రభుత్వం నుంచి సానుకూలత రాకపోతే వచ్చే నెల 3న చలో విద్యుత్‌సౌధ కార్యక్రమం నిర్వహిస్తామని జేఏసీ నేతలు స్పష్టంచేశారు.

వెబ్దునియా పై చదవండి