అలాగే ఏపీ రాజధానికి కేంద్రం రూ.8 వేల కోట్ల ఇచ్చిందని ఆమె చెప్పారు. ఈ మేరకు కడపలో మీడియాతో మాట్లాడిన పురంధేశ్వరి, ఏపీ ప్రత్యేక హోదాకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా వెల్లడించారని ఆమె గుర్తు చేశారు.