హయత్నగర్లోని ప్రభుత్వ బాలికల వసతిగృహంలో అర్థరాత్రి గుర్తు తెలియని ఇద్దరు దుండగులు గోడదూకి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. 50మంది బాలికలున్న వసతిగృహంలో రాత్రి వార్డెన్ లేకపోవడం గమనించిన దుండగులు గోడదూకి లోపలికి ప్రవేశించి, విద్యార్థినులను భయబ్రాంతులకు గురి చేశారు.