వివరాల్లోకి వెళితే.. ఓ ప్రైవేట్ సంస్థలో తమ్మారెడ్డి శ్రీనివాస్ పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సంస్థకు చెందిన రూ. 20 లక్షలను హైదరాబాద్లో అందించేందుకు బయలుదేరాడు. తనతో పాటు హైదరాబాద్కు వస్తామని, తోడుగా ఉండాలని చెప్పిన బంధువుల యువతులను కారెక్కించుకుని రైల్వే స్టేషనుకు బయలుదేరాడు.