సత్యం కుంభకోణం కేసు వచ్చేనెల 11 కి వాయిదా

సోమవారం, 28 జులై 2014 (21:27 IST)
సత్యం కుంభకోణం కేసులో తుది తీర్పు వచ్చే నెల పదకొండుకు వాయిదా పడింది. వాస్తవానికి ఇవాళే తుది తీర్పు ఎప్పుడనే ప్రకటన విడుదల చేయాల్సి ఉన్నా... కొన్ని కారణాలతో అది వాయిదా పడింది. ఈ కేసులో సత్యం రామలింగరాజు కీలక ముద్దాయి కావడంతో... ఆయనకు ఎలాంటి శిక్ష వేస్తారనే అంశంపై కార్పొరేట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

వెబ్దునియా పై చదవండి