కాగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి సన్నిధిలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన ఈ నెల 5వ తేదీన గంటసేపు కొనసాగనుంది. రాష్ట్రపతి భద్రతా రీత్యా శనివారం రాత్రికే యాదగిరికొండను రాష్ట్రపతి భద్రతా సిబ్బంది తమ అధీనంలోకి తీసుకోనున్నారు. దీంతో శనివారం రాత్రి 9గంటల నుంచే కొండపైకి భక్తులను అనుమతించరు.