పోలీసుల కథనాల మేరకు.. పోలీసులు జరిపిన ప్రారధమిక విచారణలో అనంతపురం జిల్లా హిందుపురంకు చెందిన అంజాద్ పర్వేద్ బెంగుళూర్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలతో తమకు లింక్లు ఉన్నాయని, చేతినిండా జీతాలు, క్యాబులు అంటూ నిరుద్యోగులకు ఆశ చూపాడు. ఉద్యోగుల కావాలంటే ఎంతో కొంత డబ్బు ఇవ్వాలని తెలిపాడు.